amp pages | Sakshi

క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌

Published on Wed, 01/20/2021 - 18:16

ముంబై : టీమిండియా అభిమానులకు బీసీసీఐ బుధవారం శుభవార్త తెలిపింది. ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరగనునన్న సిరీస్‌కు 50 శాతం ప్రేక్షకులను మైదానంలోకి అనుమతించనున్నట్లు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో ఇంగ్లండ్‌ టూర్ మొత్తాన్ని కేవ‌లం మూడు స్టేడియాల‌కే మాత్రమే ప‌రిమితం చేశారు. చెన్నై, అహ్మ‌దాబాద్‌, పుణెల‌లో మొత్తం నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వ‌న్డేలు జ‌ర‌గ‌నున్నాయి. అయితే వీటిలో కొన్ని రాష్ట్ర క్రికెట్ అసోసియేష‌న్లు మాత్రం 20 నుంచి 25 శాతం మంది ప్రేక్ష‌కుల‌ను మాత్ర‌మే అనుమ‌తించే అవ‌కాశం ఉంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు ఇది గుడ్‌ న్యూస్‌ అనే చెప్పొచ్చు.చదవండి: ఐపీఎల్‌: స్టార్‌ ఆటగాళ్లకు ఫ్రాంచైజీల షాక్‌

కాగా చివ‌రిసారి గ‌తేడాది జ‌న‌వ‌రిలో ఇండియా, ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో ప్రేక్ష‌కులు ప్ర‌త్య‌క్షంగా మ్యాచ్‌ను చూశారు. ఆ త‌ర్వాత కరోనా సంక్షోభం మొదలవడంతో భారత్‌లో మ్యాచ్‌లు జ‌ర‌గ‌లేదు. కాగా కరోనా కారణంగా ఐపీఎల్ 13వ సీజన్‌ను కూడా బీసీసీఐ యూఏఈలో నిర్వహించాల్సి వచ్చింది. కాగా దేశవాలి టోర్నీలైన రంజీ ట్రోఫీ, స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టోర్నీలు ప్రేక్ష‌కులు లేకుండానే కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా భారత్‌- ఇంగ్లండ్‌ల మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ ఫిబ్రవరి 5వ తేదిన చెన్నై వేదికగా జరగనుంది.(చదవండి: సీఎస్‌కేకు వెటరన్‌ ప్లేయర్‌ గుడ్‌బై)

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌