వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
238 పరుగుల ఆధిక్యంలో న్యూజిలాండ్
Published on Tue, 06/14/2022 - 08:17
ఇంగ్లండ్తో నాటింగ్హమ్లో జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 238 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఓవర్నైట్ స్కోరు 473/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 539 పరుగులకు ఆలౌటైంది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఓలీ పోప్(145), జో రూట్(176) సెంచరీలతో చెలరేగారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ (5/106), బ్రేస్వెల్ (3/62) రాణించారు. 14 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఆట ముగిసేసరికి 7 వికెట్లకు 224 పరుగులు చేసింది. క్రీజులో డార్లీ మిచెల్(32),హెన్రీ(8) పరుగులతో ఉన్నారు.
చదవండి: ENG vs NZ: టెస్టు క్రికెట్లో ఆండర్సన్ అరుదైన ఫీట్.. మూడో బౌలర్గా..!
#
Tags