ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పాపం: ఒక్క మ్యాచ్ ఆడకుండానే స్వదేశానికి వోక్స్
Published on Sun, 02/28/2021 - 13:38
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) రొటేషన్ పాలసీలో భాగంగా భారత పర్యటన నుంచి మరో ఇంగ్లండ్ ప్లేయర్ స్వదేశానికి వెళ్లిపోయాడు. దక్షిణాఫ్రికా, శ్రీలంక, భారత్తో సిరీస్లకు 31 ఏళ్ల ఆల్రౌండర్ క్రిస్ వోక్స్ ఎంపికయ్యాడు. అయితే ఈ మూడు సిరీస్లలో వోక్స్కు ఒక్క మ్యాచ్లోనూ ఆడే అవకాశం రాలేదు. గతేడాది సెప్టెంబర్లో ఆస్ట్రేలియాతో చివరిసారి వన్డే మ్యాచ్లో వోక్స్ బరిలోకి దిగాడు. రొటేషన్ పాలసీలో భాగంగా ఇప్పటికే ఇంగ్లండ్ ఆటగాళ్లు జోస్ బట్లర్, మొయిన్ అలీ స్వదేశానికి వెళ్లిపోయారు.
(చదవండి: ‘పిచ్ ఎలా ఉండాలో ఎవరు చెప్పాలి’)
#
Tags