నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
Deaflympics 2022: షేక్ జాఫ్రీన్కు కాంస్యం
Published on Sun, 05/15/2022 - 06:42
కాక్సియాల్ డు సల్ (బ్రెజిల్): బధిరుల ఒలింపిక్ క్రీడల్లో (టెన్నిస్) ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి షేక్ జాఫ్రీన్ కాంస్య పతకం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మూడో స్థానం కోసం జరిగిన పోరులో జాఫ్రీన్–పృథ్వీ శేఖర్ జోడి 6–1, 6–2తో భారత్కే చెందిన భవాని కేడియా – ధనంజయ్ దూబే జంటను ఓడించింది.
ఈ జోడీలో భవాని తెలంగాణకు చెందిన ప్లేయర్. అంతకు ముందు సెమీ ఫైనల్లో చెక్ రిపబ్లిక్కు చెందిన బ్లాస్కికోవా–స్మెడెక్ చేతిలో 7–5, 5–7, 2–6తో జాఫ్రీన్–పృథ్వీ ఓడగా...వెన్ లిన్–వీ వాంగ్ (చైనీస్ తైపీ) 6–0, 6–1తో భవాని–ధనంజయ్పై గెలుపొందారు.
#
Tags