వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చెలరేగిన బౌలర్లు.. టీమిండియా టార్గెట్ 100
Published on Sun, 01/29/2023 - 20:47
లక్నో వేదికగా న్యూజిలాండ్తో రెండో టీ20లో భారత బౌలర్లు విజృంబించారు. తొలుత బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్.. 8 వికెట్లు కోల్పోయి 99 పరుగులకే పరిమితమైంది.
భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టగా.. చాహల్, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, సుందర్, హుడా తలా వికెట్ సాధించారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో మిచెల్ శాంట్నర్ 20 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.
#
Tags