amp pages | Sakshi

ఇంగ్లండ్‌ రావడం లేదు...

Published on Sat, 08/08/2020 - 04:34

న్యూఢిల్లీ: సొంత గడ్డపై ఇంగ్లండ్‌తో జరగాల్సిన వన్డే, టి20 సిరీస్‌లను భారత్‌ వాయిదా వేసుకుంది. ఈ విషయాన్ని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. 2021 ఆరంభంలో వీటిని నిర్వహించే అవకాశం ఉంది.  కరోనా తీవ్రత కారణంగా మన దేశంలో ఇప్పుడు ఎలాంటి సిరీస్‌లకు ఆతిథ్యం ఇవ్వలేమని బీసీసీఐ స్పష్టం చేసింది. ఐసీసీ ఎఫ్‌టీపీలో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్‌ – అక్టోబర్‌లలో ఈ సిరీస్‌లు జరగాల్సి ఉంది. ఇందులో 3 వన్డేలు, 3 టి20లు ఆడాలని గతంలో నిర్ణయించారు. అయితే కోవిడ్‌–19 కారణంగా ఆట జరిగే అవకాశం లేకపోగా... ఇవే తేదీల్లో ఐపీఎల్‌ నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. పాత షెడ్యూల్‌ ప్రకారం 2021 జనవరి–మార్చి మధ్య ఇంగ్లండ్‌ జట్టు ఐదు టెస్టుల సిరీస్‌ కోసం భారత్‌కు రావాల్సి ఉంది. ఇప్పుడు ఈ వన్డే, టి20 సిరీస్‌లను కూడా టెస్టు సిరీస్‌లతో కలిసి అదే సమయంలో నిర్వహించాలనే ప్రతిపాదన ఉంది.

Videos

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)