వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టీకా కోసం ఇటలీ నుంచి క్రొయేషియాకు...
Published on Fri, 07/02/2021 - 09:22
న్యూఢిల్లీ: భారత స్కీట్ షూటర్లు మేరాజ్ అహ్మద్ ఖాన్, అంగద్ వీర్ సింగ్ బాజ్వా కోవిడ్ వ్యాక్సిన్ కోసం సుదీర్ఘ ప్రయాణం చేశారు. ఇటలీ నుంచి క్రొయేషియాకు కారులో వెళ్లారు. దాదాపు 1000 కిలోమీటర్లు పయనించి టీకా తీసుకున్నారు. ఈ ఇద్దరు షూటర్లు టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించారు.
ప్రత్యేక శిక్షణ కోసం ఇటలీకి వచ్చారు. తుది సన్నాహాల్లో నిమగ్నమైన మేరాజ్, అంగద్ ప్రస్తుతం క్రొయేషియాలోని ఒసిజెక్లో జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్కు దూరంగా ఉన్నారు. టోక్యో వెళ్లాలంటే అథ్లెట్లందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలనే నిబంధన ఉంది. ఇటలీలో వ్యాక్సిన్ లేకపోవడంతోపాటు మెగా ఈవెంట్కు సమయం దగ్గరపడుతుండటంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇద్దరు అథ్లెట్లు క్రొయేషియాకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకున్నారు.
#
Tags