వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారత్ టైటిల్ ఆశలు గల్లంతు
Published on Thu, 01/27/2022 - 07:48
మస్కట్: ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత జట్టు ఈసారి కాంస్య పతకం కోసం పోరాడనుంది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 2–3తో దక్షిణ కొరియా చేతిలో ఓడిపోయింది. భారత్ తరఫున వందన (28వ ని.లో), లాల్రెమ్సియమి (54వ ని.లో)... కొరియా తరఫున చియాన్ (31వ ని.లో), సంగ్ జు లీ (45వ ని.లో), హెయెన్ చో (47వ ని.లో) గోల్స్ కొట్టారు. రెండో సెమీఫైనల్లో జపాన్ 2–1తో చైనాను ఓడించింది. శుక్రవారం జరిగే కాంస్య పతక పోరులో చైనాతో భారత్, స్వర్ణం కోసం జపాన్తో కొరియా ఆడతాయి.
#
Tags