అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రంజీ ట్రోఫీ నాకౌట్ దశ మ్యాచ్లు జరిగేది అక్కడే!
Published on Fri, 04/29/2022 - 07:42
Ranji Trophy 2022- ముంబై: దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ నాకౌట్ దశ మ్యాచ్ల షెడ్యూల్ను, వేదికను ప్రకటించారు. జూన్ 4 నుంచి 24 వరకు జరిగే రంజీ నాకౌట్ మ్యాచ్లకు బెంగళూరు ఆతిథ్యమివ్వనుంది. జూన్ 4 నుంచి 8 వరకు జరిగే క్వార్టర్ ఫైనల్స్లో బెంగాల్తో జార్ఖండ్... ముంబైతో ఉత్తరాఖండ్... కర్ణాటకతో ఉత్తరప్రదేశ్... పంజాబ్తో మధ్యప్రదేశ్ తలపడతాయి.
అనంతరం జూన్ 12 నుంచి 16 వరకు రెండు సెమీఫైనల్స్ను నిర్వహిస్తారు. జూన్ 20 నుంచి 24 వరకు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఐపీఎల్ టోర్నీ ప్రారంభానికి ముందే రంజీ ట్రోఫీ లీగ్ దశ ముగిసిన విషయం తెలిసిందే.
చదవండి👉🏾 IPL 2022: కోల్కతా... అదే కథ
#
Tags