వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
Serena Williams: 3 నెలల తర్వాత తొలి గెలుపు
Published on Tue, 05/18/2021 - 08:14
పార్మా (ఇటలీ): డబ్ల్యూటీఏ ఎమిలియా రొమానో చాలెంజర్ టోర్నీలో అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో సెరెనా 6–3, 6–2తో క్వాలిఫయర్ లీసా పిగాటో (ఇటలీ)పై గెలిచి రెండో రౌండ్కు చేరుకుంది. మూడు నెలల తర్వాత సెరెనాకు దక్కిన తొలి విజయం ఇదే కావడం విశేషం.
ఇక చివరి సారిగా సెరెనా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో గెలుపొందింది. అయితే ఈ చాలెంజర్ టోర్నీలో ఆఖరి నిమిషంలో వైల్డ్ కార్డ్గా బరిలోకి దిగిన సెరెనా బలమైన ఏస్లతో పాటు ఫోర్ హ్యాండ్ షాట్లతో విరుచుకుపడ్డ మ్యాచ్ను 68 నిమిషాల్లో ముగించింది.
చదవండి: Tejaswin Shankar: అద్భుత ఫీట్.. మరో స్వర్ణం సొంతం
#
Tags