అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టోక్యో ఒలింపిక్స్: సానియా జంటకు కష్టమే
Published on Fri, 07/23/2021 - 08:01
టోక్యో: ఒలింపిక్స్ పతకాల వేటలో ఈసారి భారత టెన్నిస్ క్రీడాకారులకు ఆరంభం నుంచే కఠిన సవాల్ ఎదురుకానుంది. మహిళల డబుల్స్లో సానియా మీర్జా–అంకిత రైనా జంట తొలి రౌండ్లో నదియా–లైద్మిలా కిచెనోక్ (ఉక్రెయిన్) జంటతో తలపడనుంది. ఒకవేళ తొలి రౌండ్ అడ్డంకిని సానియా ద్వయం అధిగమిస్తే రెండో రౌండ్లో ఎలీనా వెస్నినా–వెరోనికా కుదెర్మెతోవా (రష్యా ఒలింపిక్ కమిటీ) జోడీతో ఆడే అవకాశముంది. వెస్నినా 2016 రియో ఒలింపిక్స్లో మకరోవా జోడీగా మహిళల డబుల్స్లో స్వర్ణం సాధించింది. మరోవైపు పురుషుల సింగిల్స్లో భారత ప్లేయర్ సుమిత్ నగాల్ తొలి రౌండ్లో ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్)తో ఆడతాడు.
#
Tags