రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
Japan: మే 31 వరకు అత్యవసర పరిస్థితి.. దాంతో
Published on Wed, 05/12/2021 - 07:48
టోక్యో: కరోనా వైరస్తో ఇప్పటికే ఒకసారి వాయిదా టోక్యో ఒలింపిక్స్ క్రీడలు ఈ ఏడాదైనా జరుగుతాయో లేదో అనుమానంగా మారింది. టోక్యోలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), టోక్యో ఆర్గనైజింగ్ కమిటీ మార్చి 25న టార్చ్ రిలేను ప్రేక్షకులు లేకుండానే మొదలు పెట్టాయి.
వచ్చే వారం టార్చ్ హిరోషిమా నగరానికి చేరుకోనుండగా... రిలేను జరపడం లేదంటూ నగర గవర్నర్ హిడెహికో యుజాకి ప్రకటించారు. కరోనా వల్ల జపాన్లోని చాలా చోట్ల మే 31 వరకు అత్యవసర పరిస్థితిని విధించారు. దాంతో హిరోషిమా నగర వీధుల్లో జరగాల్సిన రిలేను రద్దు చేస్తున్నట్లు యుజాకి తెలిపారు.
చదవండి: Tokyo Olympics: వారికి ఫైజర్, బయోఎన్టెక్ వ్యాక్సిన్లు
#
Tags