చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చరిత్ర సృష్టించిన ప్రమోద్ భగత్.. భారత్ ఖాతాలో మరో స్వర్ణం
Published on Sat, 09/04/2021 - 16:35
టోక్యో: పారాలింపిక్స్ బ్యాడ్మింటన్(SL3)లో భారత్ తొలి స్వర్ణం చేజిక్కించుకుంది. ప్రపంచ నంబర్ వన్ షట్లర్ ప్రమోద్ భగత్.. ఫైనల్స్లో ప్రపంచ నంబర్ టూ ర్యాంకర్, గ్రేట్ బ్రిటన్ షట్లర్ డేనియెల్ బెథెల్ను 21-11 21-16 తేడాతో మట్టికరిపించాడు. ఈ స్వర్ణంతో భారత్ పతకాల సంఖ్య 16కు చేరగా.. వీటిలో నాలుగు పసిడి, ఏడు రజతం, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. పారాలింపిక్స్ చరిత్రలో భారత్కు బ్యాడ్మింటన్లో ఇదే తొలి పతకం కావడం విశేషం.
#
Tags