అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
ముగిసిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
Published on Wed, 03/29/2023 - 00:48
ప్రశాంతి నిలయం: ఇంటర్మీడియెట్ ఫస్టియర్ (జనరల్) పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజు జిల్లాలోని 99 కేంద్రాల్లో కామర్స్, కెమిస్ట్రీ పరీక్షలు నిర్వహించగా, 929 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. చివరి రోజు మొత్తం 31,198 మంది విద్యార్థులకు గాను 30,269 మంది పరీక్షలు రాశారు. వీరిలో జనరల్ విద్యార్థులు 28,890 మందికి గాను 28,098 మంది, ఒకేషనల్ విద్యార్థులు 2,308 మందికి గాను 2,171 మంది హాజరైన వారిలో ఉన్నారు. ఒకేషనల్ విద్యార్థులకు ఏప్రిల్ 4 వరకు పరీక్షలు ఉంటాయని ఆర్ఐఓ సురేష్బాబు తెలిపారు.
#
Tags