వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చెక్పోస్టులో కరెన్సీ కట్టలు
Published on Sun, 10/18/2020 - 06:16
సాక్షి, హోసూరు: తమిళనాడు సరిహద్దు జూజువాడి చెక్పోస్ట్లో శుక్రవారం అర్ధరాత్రి క్రిష్ణగిరి ఏసీబీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి లెక్కకు రాని రూ.2 లక్షల 14 వేల 120ను స్వాధీనపరుచుకొన్నారు. హోసూరు– బెంగళూరు జాతీయ రహదారి జూజువాడి వద్ద ఈ చెక్పోస్టుపై ఏసీబీ డీఎస్పీ క్రిష్ణరాజ్, ఇన్స్పెక్టర్ మురుగన్లు సోదాలు చేయగా భారీ మొత్తంలో లెక్కలు లేని నగదు బయటపడింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఆర్టీవో అధికారి సుబ్బురత్నంను విచారిస్తున్నారు.
#
Tags