amp pages | Sakshi

తెలంగాణలో కొత్తగా 213 మందికి కరోనా

Published on Sun, 12/05/2021 - 03:34

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో శనివారం 39,495 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 213 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఇప్పటివరకు 6,76,787 మంది కరోనా బారిన పడగా, వీరిలో 6,69,010 మంది కోలుకున్నారు. మరో 3,779 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో శనివారం ఒకరు మరణించగా, ఇప్పటివరకు 3,998 మంది మృత్యువాత పడ్డట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

ఎయిర్‌పోర్టు ల్యాబ్‌కు షోకాజ్‌ నోటీసు  
అంతర్జాతీయ విమానాశ్రయంలోని కరోనా పరీక్షల కేంద్రానికి రాష్ట్ర ప్రజారోగ్య శాఖ షోకాజ్‌ నోటీ సులు జారీచేసింది. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలకు ప్రభు త్వం నిర్దేశించిన విధంగా రూ.500 ఫీజు తీసుకోవాల్సి ఉండగా, రూ.900 వసూలు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి రావడంతో ఈ చర్యలు తీసుకుంది.  

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా అభిమానుల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)