వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
TS: హైదరాబాద్ టు లండన్
Published on Sun, 09/12/2021 - 04:05
శంషాబాద్: హైదరాబాద్ నుంచి నేరుగా లండన్ వెళ్లేందుకు ఎయిర్ ఇండియా సంస్థ నాన్స్టాప్ విమాన సర్వీసులను ప్రారంభించింది. శుక్రవారం తొలి విమానం ఎఐ–147 టేకాఫ్ తీసుకుంది. ప్రతి శుక్ర, సోమవారాలు ఇక్కడి నుంచి లండన్ హిత్రూ విమానాశ్రయానికి విమానాలు బయలుదేరుతాయి. ఇప్పటికే బ్రిటిష్ ఎయిర్లైన్స్ సంస్థ హైదరాబాద్ నుంచి లండన్కు విమాన సర్వీసులు కొనసాగిస్తోంది. ఎయిర్ ఇండియా సర్వీసుతో హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లే ప్రయాణికులకు సౌలభ్యం కలిగిందని గెయిల్ సీఈఓ ప్రదీప్ ఫణీకర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో గెయిల్, ఎయిర్ ఇండియా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
#
Tags