వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నేడు ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి అమిత్ షా.. పోలీసుల ప్రత్యేక నిఘా
Published on Sun, 08/21/2022 - 07:19
సాక్షి, హైదరాబాద్: ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని నేడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దర్శించుకొనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో దేవాలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశా రు. మహంకాళి పోలీసులు బందోబస్తు ఏర్పా టు చేశారు. శనివారం రాత్రి నుంచే దేవాలయ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు.
చదవండి: మునుగోడు సభకు అమిత్ షా
#
Tags