బస్సు ప్రమాదం జరగటానికి అసలు కారణాలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
సిబ్బంది నిర్వాకం: ఏటీఎంలో డబ్బులు పెట్టి ... తాళం మరిచారు..
Published on Fri, 10/29/2021 - 10:15
సాక్షి, రెబ్బెన(ఆదిలాబాద్): ఇంటికి తాళం వేస్తేనే.. పడిందో లేదో అని ఒకటికి రెండు సార్లు సరిచూసుకుంటారు. కానీ రూ.లక్షలు నిల్వ ఉంచే ఏటీఎంకు సిబ్బంది తాళంచెవులు అలాగే వదిలేశారు. రెబ్బెన మండలంలోని గోలేటి టౌన్షిప్లో గల నంబర్ వన్ ఏటీఎంలో డబ్బులు పెట్టిన సిబ్బంది తాళంచెవులు తీసుకువెళ్లటం మాత్రం మర్చిపోయారు.
ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వచ్చిన వ్యక్తి ఏటీఎంకు తాళంచెవులు ఉండటం చూసి వెంటనే నిర్వాహకులకు సమాచారం అందించాడు. తాపీగా వచ్చిన సిబ్బంది తాళంచెవులు పట్టుకుని వెళ్లిపోయారు. ఏటీఎంకే తాళం వదిలి వెళ్లిన వార్త ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
చదవండి: నాలుగు రోజులుగా ఠాణాలో పందెం కోళ్లు!
#
Tags