నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చేప ఆకారంలో శిశువు జననం.. అంతలోనే
Published on Fri, 03/12/2021 - 02:40
దూద్బౌలి: ఓ మహిళకు వింత (చేప) ఆకారంతో శిశువు జన్మించింది. జన్యు లోపం కారణంగా జన్మించిన కొద్ది గంటల్లోనే ఆ శిశువు మరణించింది. ఈ సంఘటన హైదరాబాద్లోని పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో బుధవారం రాత్రి జరిగింది. సంగారెడ్డికి చెందిన తహసీన్ సుల్తానా (20), మహ్మద్ ఆరీఫ్లు దంపతులు. ఈ నెల 5న తహసీన్ సుల్తానా ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 10వ తేదీన సాయంత్రం 7 గంటలకు కాళ్లు అతుక్కుని చేప రూపంలో శిశువు జన్మించింది. విషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగమణికి తెలిపారు. వైద్య చికిత్స పొందుతూ రాత్రి 10 గంటలకు ఆ శిశువు మృతి చెందింది. ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయని, జన్యులోపం వల్లే ఇలా జన్మించినట్లు డాక్టర్లు తెలిపారు.
#
Tags