amp pages | Sakshi

రేపట్నుంచి కిషన్‌రెడ్డి ‘జన ఆశీర్వాద యాత్ర’ 

Published on Wed, 08/18/2021 - 08:48

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఈ నెల 19, 20, 21 తేదీల్లో ‘జన ఆశీర్వాద యాత్ర’ చేపడుతున్నారని బీజేపీ ప్రధాన కార్యదర్శి, పాదయాత్ర ఇన్‌చార్జి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. మోదీ ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రజల ఆశీర్వాదాలను తీసుకునేందుకు ఈ యాత్ర చేపడుతున్నామన్నారు. మంగళవారం ఆయన  మీడియాతో మాట్లాడారు.

బుధవారం రాత్రి కిషన్‌రెడ్డి తిరుమల చేరుకుని గురువారం ఉదయం వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుని కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని తెలిపారు. గురువారం సాయంత్రం 4 గంటలకు కోదాడ తిరుమలాపురం చేరుకుంటారని చెప్పారు. యాత్ర 12 జిల్లాలు, 7 లోక్‌సభ, 18 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 384 కి.మీ. మేర సాగుతుందన్నారు. 
 

Videos

దీపక్ మిశ్రా పై మోపిదేవి ఫైర్

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Photos

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)