రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
హైకోర్టు జడ్జిల తేనీటి విందుకు హాజరైన సీజేఐ
Published on Sat, 06/12/2021 - 19:11
సాక్షి, హైదరాబాద్ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమాకోహ్లి నివాసంలో ఏర్పాటు చేసిన హైకోర్టు జడ్జిల తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ తేటిని విందుకు ఏపీ హైకోర్టు సీజే అరూప్కుమార్ గోస్వామితో పాటు పలువురు తెలంగాణ న్యాయమూర్తులు, హైకోర్టు సిబ్బంది హాజరయ్యారు. కాగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి తెలంగాణకు వచ్చారు. ప్రస్తుతం రాజ్భవన్లో బస చేస్తున్నారు.
#
Tags