అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
యువతలో ఆవేదన అగ్నిగా మారింది
Published on Sat, 06/18/2022 - 01:59
ఖమ్మం సహకారనగర్: రక్షణ రంగంలో ఉద్యోగాలు పొందేందుకు శిక్షణ తీసుకున్న యువతకు నాలుగేళ్లుగా నిరాశే ఎదురవుతుండటంతో.. వారి గుండెల్లోంచి పెల్లుబికిన ఆవేదనే సికింద్రాబాద్ ఘటనకు కారణమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
సోనియాగాంధీ, రాహుల్ను ఈడీ అధికారులు విచారణ పేరిట వేధిస్తున్నారని ఖమ్మం జిల్లా కేం ద్రంలో శుక్రవారం కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ దేశంలోని యువతీ, యువకులు ఉద్యోగాలు రాక నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నా రని ఆవేదన వ్యక్తంచేశారు.
#
Tags