నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘వరంగల్ను హెల్త్ సిటీగా తీర్చిదిద్దాలి’
Published on Fri, 07/09/2021 - 20:43
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ వరంగల్ను హెల్త్సిటీగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో కరోనా కేసులు అదుపులోకి వస్తున్నాయని అన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ, కోవిడ్ నిబంధలనలను పాటించాలని సూచించారు. కాగా, కరోనా ప్రభావిత ప్రాంతాలలో మరోసారి ఫీవర్ సర్వే నిర్వహించాలని ఆదేశించారు.
అదే విధంగా, ఈనెల 11, 12, 13 తేదీల్లో మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైద్య సిబ్బంది పర్యటించాలని పేర్కొన్నారు. ఈ నివేదికను 13 న జరిగే కేబినెట్ సమావేశంలో సమర్పించాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీచేశారు.
#
Tags