భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తెలంగాణలో కొత్తగా 1607 పాజిటివ్
Published on Sat, 11/07/2020 - 10:21
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 1607 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో గత 24 గంటల్లో 937 మంది డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ బాధితుల్లో మరో ఆరుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1372 కు చేరింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య 2,48,891 కు చేరింది. వైరస్ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 2,27,583. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న కేసులు 19,936. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
#
Tags