అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'తెలంగాణ దళిత బంధు'గా దళిత సాధికారత పథకం
Published on Sun, 07/18/2021 - 21:31
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో అమలు చేయనున్న దళిత సాధికారత పథకానికి.. 'తెలంగాణ దళిత బంధు' పేరును ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం తొలుత పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక నియోజకవర్గంలో అమలుకానుంది. 'తెలంగాణ దళిత బంధు' పైలట్ ప్రాజెక్ట్ కింద హుజూరాబాద్ నియోజకవర్గం ఎంపికైంది.
#
Tags