amp pages | Sakshi

ధరణి లోపాలతో పేద రైతులకు అన్యాయం

Published on Tue, 03/22/2022 - 05:12

చేగుంట, వెల్దుర్తి (తూప్రాన్‌): ధరణి పోర్టల్‌లో లోపాలతో పేద రైతులకు అన్యా యం జరుగుతోందని మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్‌ అన్నారు. రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్‌ సంఘటన్‌ ఆధ్వర్యంలో మీనాక్షి నటరాజన్‌ చేపట్టిన సర్వోదయ సంకల్ప యాత్ర సోమవారం మెదక్‌ జిల్లా మాసాయిపేట, చేగుంట, నార్సింగి మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్‌లో అసైన్డ్‌ భూముల్లో కాస్తులో ఉన్న పేద, సన్నకారు రైతుల పేర్లు కనిపించడం లేదన్నారు.  ప్రస్తుతం నిధుల సేకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వందలాది ఎకరాల సర్కారు భూములను అమ్మడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. గ్రామాల్లోని పేద రైతులు వ్యవసాయం చేసి ఆర్థికంగా ఎదుగుదల సాధించడమే సర్వోదయ సంకల్పమని తెలిపారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రైతుల పక్షాన నిరంతర పోరాటం చేస్తామని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు.  

 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌