వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దూడకు పాలిచ్చిన శునకం
Published on Sat, 10/17/2020 - 17:59
నిర్మల్ : కుక్కకు విశ్వాసంతో పాటు ప్రేమ కూడా ఎక్కువే అనేలా రుజువు చేసింది నిర్మల్ జిల్లాలో ఓ శునకం.. సోన్ మండలం సిద్దిలకుంట గ్రామానికి చెందిన సురేష్ రెడ్డి అనే రైతు ఇంటి సమీపంలోని పశువులశాలలో ఉన్న దూడ వద్దకు శునకం వచ్చి పాలిచ్చింది. దూడకు శునకం పాలిచ్చి మాతృ ప్రేమను చాటుకుంది. ఈ దృశ్యం గ్రామస్తులను ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.
#
Tags