సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బస్సు టైర్ కింద తల పెట్టి రైతు ఆత్మహత్యాయత్నం
Published on Mon, 07/27/2020 - 13:48
సాక్షి, యాదాద్రి భువనగిరి : మోటకొండూరు మండల కేంద్రంలో నర్సయ్య అనే రైతు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ధర్నా చేపట్టాడు. తన పొలంలో వేసిన పంటను ధ్వంసం చేసిన నిందితులను అరెస్టు చేయాలని, తన భూమిని ఆక్రమ క్రమంగా కాజేయాలని ప్రయత్నం చేస్తున్న వారిపై, వారికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశాడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్న ఆవేదనతో. తనకు చావే శరణ్యమని అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు టైర్ కింద పడి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది గమనించిన స్థానికులు రైతును అడ్డుకున్నారు.
#
Tags