తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మొబైల్ వ్యాక్సిన్ వ్యాన్ ప్రారంభం
Published on Fri, 02/04/2022 - 05:16
శేరిలింగంపల్లి: జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో మొబైల్ కోవిడ్ వ్యాక్సిన్ వ్యాన్ను జాయింట్ జోనల్ కమిషనర్ మల్లారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్ళు నిండిన వారు రెండు డోసుల వ్యాక్సి న్ వేయించుకొని 9 నెలలు పూర్తి అయితే బూస్టర్ డోస్ వేస్తామన్నారు. వికలాంగులు, సిక్ అయిన వారికి ఇంటికే వెళ్లి బూస్టర్ డోస్ వేస్తామని వివరించారు.
శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిల్ పరిధిలోని వారు ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలన్నారు. వృద్దులు, సిక్ అయిన వారు బూస్టర్ డోస్ కోసం కంట్రోల్ రూం నెంబర్ 040–21111111లలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఏఎంహెచ్ఓలు డాక్టర్ రవి, డాక్టర్ కార్తీక్, పీఓ మాన్వి తదితరులు పాల్గొన్నారు.
#
Tags