ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కరోనా : ఆస్పత్రిలో బెడ్స్ ఖాళీ లేకపోవడంతో..
Published on Wed, 07/29/2020 - 16:03
సాక్షి, జగిత్యాల : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కరోనా సోకిన వ్యక్తిని ఆస్పత్రిలో బెడ్లు ఖాళీ లేకపోవడంతో.. ఇంటికి పంపించారు. వివరాల్లోకి వెళితే.. మెట్పల్లిలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే జిల్లా ఆస్పత్రిలో బెడ్స్ ఖాళీ లేకపోవడంతో వైద్యులు అతని తిరిగి ఇంటికి పంపించారు. అయితే ఆ వ్యక్తి ఉంటున్నది అద్దె ఇళ్లు కావడంతో ఆ ఇంటి యజమాని లోనికి అనుమతించలేదు. దీంతో ఆ కరోనా పేషెంట్ రోడ్డున పడ్డారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. కరోనా పేషెంట్ను మెట్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యక్తితోపాటు, అతని భార్య, ఇద్దరు కూతుళ్లను ఆస్పత్రిలోని గదిలో క్వారంటైన్ చేశారు. అయితే కరోనా సోకిన వ్యక్తి యమమాని మాజీ కౌన్సిలర్ కావడం గమనార్హం.
#
Tags