నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రెండు రోజుల్లో స్వగ్రామాలకు దుబాయ్ బాధితులు
Published on Tue, 10/11/2022 - 02:23
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గల్ఫ్ ఏజెంట్ల మోసంతో దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్న యువకులు రెండు రోజుల్లో స్వగ్రామాలకు రానున్నారు. విమానాశ్రయంలో ఉన్న యువకులకు మంత్రి కేటీఆర్ బాసటగా నిలిచారు. దుబాయ్లో ఉన్న తెలంగాణకు చెందిన కొందరు మిత్రులను సంప్రదించి.. తన సొంత డబ్బులు వెచ్చించి వారికి వసతులు కల్పించారు.
ప్రస్తుతం దుబాయ్లో ఉన్న గుగులోతు అరవింద్, బర్దిపురం నరేందర్, గొల్లపల్లి రాము, పెద్దొల్ల స్వామి, తిరుమలేశ్, అనిల్కు అక్కడి కంపెనీ ఎగ్జి ట్ వీసాలు రెండు రోజుల్లో అందేలా మంత్రి చర్యలు తీసు కున్నారు. దుబాయ్ రాయబార కార్యాలయానికి ప్రభు త్వం తరఫున సహాయం కోరుతూ కేటీఆర్ లేఖ రాశారు.
#
Tags