నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
Adilabad: పిడుగుపాటు.. ముగ్గురు మృతి
Published on Fri, 09/03/2021 - 19:04
ఆదిలాబాద్: కొమురంభీం జిల్లా అసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎడతేరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా కౌటాల మండలం కనికిలో పిడుగుపాటు సంభవించింది. ఈ ఘటనలో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
చదవండి: వరంగల్ కుటుంబం హత్య: చావాలనుకున్నాడు.. చంపాడు!
#
Tags