ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జీహెచ్ఎంసీ: బీజేపీ కార్పొరేటర్ మృతి
Published on Thu, 12/31/2020 - 19:19
సాక్షి, హైదరాబాద్ : లింగోజీగూడ బీజేపీ కార్పొరేటర్ రమేశ్ గౌడ్ గురువారం మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన.. ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఇటీవలే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన రమేశ్ గౌడ్ లింగోజీగూడ నుంచి కార్పొరేట్ర్గా ఎన్నికయ్యారు. కాగా వారం రోజుల క్రితం రమేశ్ గౌడ్కు కరోనా సోకగా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కానీ వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో రమేశ్ గౌడ్ ప్రాణాలు కోల్పోయారు. గతంలో రమేశ్ గౌడ్ ఎల్బీ నగర్ మున్సిపల్ ఛైర్మన్గా పనిచేశారు.
#
Tags