రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు బైఠాయింపు
Published on Sat, 08/08/2020 - 07:36
మద్దూరు(హుస్నాబాద్): ప్రియుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలోని అరుజన్పట్ల గ్రామంలో చోటు చేసుకుంది. బాధితురాలు కథనం ప్రకారంగ్రామానికి చెందిన సురేష్గౌడ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి లొంగదీసుకొని తీరా పెళ్లి చేసుకోమని అడిగితే నీ కులం వేరు అంటున్నాడని తెలిపింది. దీంతో మద్దూరు పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపింది. కుటుంబ సభ్యులు రక్షించి సురేష్గౌడ్ ఇంటి ఎదుట బైఠాయించారు.
#
Tags