వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గవర్నర్ తమిళిసైకి రాష్ట్రపతి ఫోన్
Published on Fri, 09/04/2020 - 17:07
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన జాతీయ విద్యావిధానంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో ఫోన్లో చర్చించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గవర్నర్కు శుక్రవారం ఫోన్ చేశారు. ‘జాతీయ విద్యావిధానం–2020’ అంశంపై త్వరలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించబోయే సమావేశం గురించి వారిద్దరూ చర్చించుకున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ సమస్య గురించి కూడా రాష్ట్రపతి కోవింద్ కోవింద్ గవర్నర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా ‘జాతీయ విద్యా విధానం 2020పై దృష్టి కోణం-రోడ్ మ్యాప్ ఫర్ తెలంగాణ’ అంశంపై విద్యారంగ ప్రముఖులతో గవర్నర్ తమిళిసై వెబ్నార్ నిర్వహించిన విషయం విదితమే.
#
Tags