amp pages | Sakshi

కొత్తగా 623  కరోనా కేసులు 

Published on Fri, 07/30/2021 - 03:11

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 623 మందికి కోవిడ్‌–19 నిర్ధారణైంది. ఇప్పటివరకు 6,43,716 మంది కరోనా వైరస్‌ బారినపడగా, వీరిలో 6,30,732 మంది కోలుకున్నారు. మరో 9,188 మంది చికిత్స పొందుతున్నారు. కోవిడ్‌–19తో మరో ముగ్గురు మరణించగా, ఇప్పటివరకు 3,796 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 1,11,947 పరీక్షలు చేశారు. ఇందులో ప్రభుత్వ కేంద్రాల్లో 1,06,462, ప్రైవేటు కేంద్రాల్లో 5,485 పరీక్షలు చేసినట్లు వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కోవిడ్‌–19 రిస్క్‌ రేటు 0.58 శాతం, రికవరీ రేటు 97.98 శాతంగా ఉన్నట్లు వివరించింది. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌