వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పాడి, పౌల్ట్రీ రంగాలకు విద్యుత్ సబ్సిడీ
Published on Wed, 08/11/2021 - 04:22
సాక్షి, హైదరాబాద్: పాడి, పౌల్ట్రీ రంగాలను అభివృద్ధి చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ ప్రకటించింది. విజయ డెయిరీ విద్యుత్ చార్జీలపై యూనిట్కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇవ్వనుంది. ఈ మేరకు పాడి, పశు సంవర్ధక, మత్స్యశాఖ మార్గదర్శకాలను రూపొందించింది. రాష్ట్రంలోని అన్ని డెయిరీ ఫారమ్లు, డెయిరీ ప్రాసెసింగ్ యూనిట్లు, ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్లు, లేయర్ ఫారమ్లు, బ్రాయిలర్ ఫారమ్లు, హ్యాచరీస్, ఫీడ్ మిల్స్, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఒక్కో యూనిట్ విద్యుత్పై రూ.2 చొప్పున సబ్సిడీ పొందడానికి అర్హులను తెలిపింది. అర్హులైన డెయిరీ, పౌల్ట్రీ యూనిట్లు https://elaabh telangana gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించింది.
#
Tags