నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
Telangana: కొత్తగా 531 కరోనా కేసులు
Published on Mon, 07/25/2022 - 03:15
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడం లేదు. ఆదివారం 24,927 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 531 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8.14 లక్షలకు చేరింది. ఒక్కరోజులో కరోనా నుంచి 612 మంది కోలుకోగా, ఇప్పటివరకు 8.05 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 4,630 క్రియాశీలక కేసులున్నాయి.
#
Tags