చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలపై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
Telangana: కొత్తగా 556 కేసులు
Published on Sat, 07/16/2022 - 01:27
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శుక్రవారం 26,671 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 556 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.08 లక్షలకు చేరింది. ఒక్క రోజులో 652 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 7.99 లక్షలకు చేరింది. ప్రస్తుతం 4,955 క్రియాశీలక కేసులు నమోదయ్యాయి.
#
Tags