వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రమంత్రి రాజ్నాథ్సింగ్కు మంత్రి కేటీఆర్ లేఖ
Published on Thu, 07/15/2021 - 18:13
సాక్షి, హైదరాబాద్: కంటోన్మెంట్ పరిధిలో ఇష్టారీతిన రోడ్లు మూసేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్రమంత్రి రాజ్నాథ్సింగ్కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన లేఖలో.. కరోనా పేరుతో రోడ్లు మూసేస్తున్నారని, ఈ క్రమంలో ప్రజలు కిలోమీటర్ల మేర అదనంగా ప్రయాణాలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ యాక్ట్ సెక్షన్ 258కి ఈ చర్యలు విరుద్ధమని తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో రోడ్లు మూసివేయకుండా స్థానిక మిలటరీ అధికారులకు ఆదేశాలివ్వాలని పేర్కొన్నారు.
#
Tags