నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కొత్తగా 50 కరోనా కేసులు
Published on Wed, 05/25/2022 - 01:57
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం 12,480 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 50 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 7.92 లక్షలకు చేరుకుంది. తాజాగా 45 మంది కోలుకోగా, మొత్తం 7.88 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 377 క్రియాశీలక కరోనా కేసులున్నాయని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు కరోనా బులెటిన్లో వెల్లడించారు.
#
Tags