వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కల్లాల్లో కయ్యాలు.. హస్తినలో దోస్తానా..
Published on Fri, 12/24/2021 - 03:23
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఆవేదనను తీర్చేవారే లేరని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోలేక కల్లాల్లో రైతు గుండెలు ఆగిపో తున్నాయని ఆందోళన చెందారు. గురువారం ఈ మేరకు ఆమె ట్విట్టర్ ఖాతాలో స్పందిం చారు. ఆదుకోవలసిన ప్రభుత్వాలు వరి మీద కిరికిరి పెడుతున్నాయని మండిపడ్డారు.
కల్లాల్లో కయ్యాలు పెడుతూ, హస్తినలో దోస్తానా చేయడం దుర్మార్గపు చర్య అని విమర్శించారు. పాలకులు ధర్నాల డ్రామాలతో పంటను కొనకుండా రైతులు చనిపోయేలా చేస్తున్నారని ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ను రైతు హంతకుడిగా అభివర్ణించారు. ఆత్మ హత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కనీసం పెన్షన్ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
#
Tags