ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శ్రీనివాస్కు డాక్టరేట్
Published on Sat, 03/04/2023 - 07:44
నర్సంపేట: మండల కేంద్రానికి చెందిన కక్కెర్ల శ్రీనివాస్ ఆంగ్లంలో డాక్టరేట్ను శుక్రవారం అందుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఇంగ్లిష్ విభాగం పరిశోధకులు శ్రీనివాస్ గాంధీయన్ ఐడియాలజి కింద ‘సెలెక్ట్ నావల్స్ ఆఫ్ రాజారావు, ముల్క్రాజ్, ఆనంద్, ఆర్కె.నారాయణ్ ’అంశంపై పరిశోధన పత్రం సమర్పించారు. దీనికి గాను డాక్టరేట్ను ప్రదానం చేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి మల్లారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇంగ్లిష్ విభాగం ఆచార్యులు మేఘనారావు ఆధ్వర్యంలో పీహెచ్డీని పూర్తి చేశారు. దీంతో శ్రీనివాస్ను స్థానికులు, అధ్యాపకులు, పరిశోధకులు అభినందించారు.
#
Tags