కన్నవారే అతిథులు

27 Apr, 2020 11:58 IST|Sakshi

మునగపాక(యలమంచిలి): వాడ్రాపల్లికి చెందిన భీశెట్టి సతీష్, మౌనికల వివాహం శనివారం రాత్రి జరిగింది. ఈ పెళ్లికి వధూవరులతో పాటు వారి తల్లిదండ్రులు, పురోహితుడు, వీడియో, ఫొటోగ్రాఫర్లు మాత్రమే హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు.

మరిన్ని వార్తలు