టీవీ ప్లగ్ పెడుతూ..

23 Mar, 2016 12:14 IST|Sakshi

టీవీ ప్లగ్ పిన్‌ను కరెంట్ బోర్డ్‌కు అనుసంధానిస్తూ ఓ వ్యక్తి షాక్‌కు గురై మృతి చెందాడు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం కోడుపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. లక్ష్మీనారాయణ (40) అనే వ్యక్తి ఉదయం 7 గంటల సమయంలో ఇంట్లో ఉన్న టీవీ ప్లగ్‌ను బోర్డ్‌కు పెట్టే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది.
 

మరిన్ని వార్తలు