నేటి ముఖ్యవార్తలు

23 Mar, 2017 09:06 IST|Sakshi
బాబ్రీ మసీదు
బాబ్రీ మసీదు కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. 
 
పీఈసెట్‌
పీఈసెట్‌ తెలంగాణ నోటిఫికేషన్‌ నేడు విడుదల కానుంది.
 
ఢిల్లీ పర్యటన
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇండియన్‌ బిజినెస్‌ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.
 
స్నాతకోత్సవం
పద్మావతి మహిళా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి గవర్నర్‌ నరసింహన్‌ హాజరుకానున్నారు. సంఘ సేవకురాలు మంగాదేవికి గౌరవ డాక్టరేట్‌ను ఆయన ప్రధానం చేస్తారు.
>
మరిన్ని వార్తలు