వట్టి వసంతకుమార్ కు డాక్టరేట్

10 Sep, 2014 20:34 IST|Sakshi
వట్టి వసంతకుమార్ కు డాక్టరేట్

విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం 82వ స్నాతకోత్సవం ఈ నెల 29న జరగనుంది. చాన్సలర్‌ హోదాలో  హాజరుకానున్నగవర్నర్ నరసింహాన్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ముఖ్య అతిధిగా కేంద్ర శాస్త్రసాంకేతిక సలహాదారు ఎస్వీ రాఘవన్ పాల్గొననున్నారు. ఈ

ఏడాది డాక్టరేట్స్ అందుకోనున్నవారిలో మాజీ కాంగ్రెస్ మంత్రులు వట్టి వసంతకుమార్, పనబాక లక్ష్మీ ఉన్నారు. ఎస్వీ రాఘవన్‌ను డాక్టర్ ఆఫ్ సైన్స్‌తో ఏయూ సత్కరించనుంది.

మరిన్ని వార్తలు