కమిషనర్ కార్యాలయం ముట్టడి

6 Nov, 2015 11:12 IST|Sakshi

కందుకూరు: కార్మికులను తొలగించినందుకు నిరసనగా కార్మికులు కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కందుకూరు మున్సిపాలిటి కార్యలయంలో శుక్రవారం జరిగింది. పురపాలక సంఘంలో కాంట్రాక్ట్ కార్మికులుగా పని చేస్తున్న ఐదుగురు కార్మికులను తొలగించినందుకు నిరసనగా ఈ రోజు కార్మికులు కమిషనర్ కార్యాలయన్ని ముట్టడించారు. విధుల నుంచి తొలగించిన వారిని తిరిగి తీసుకోవాలని కోరుతూ ఆందోళన చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు