పసికూనపై పైశాచికం

9 Jul, 2019 15:37 IST|Sakshi
ప‍్రతీకాత్మకచిత్రం

భువనేశ్వర్‌ : వయసుతో నిమిత్తం లేకుండా పసికందు నుంచి పండు ముదుసలులపైనా కామాంధులు విరుచుకుపడుతున్న ఉదంతాలు కొనసాగుతున్నాయి. ఒడిషాలో 17 నెలల చిన్నారిపై స్వయంగా బంధువే లైంగిక దాడికి తెగబడిన ఘటన వెలుగుచూసింది.

మయూర్‌భంజ్‌లోని కుంటా గ్రామంలో ఈనెల 5న ఈ ఘోరం చోటుచేసుకోగా చిన్నారని వైద్య పరీక్షకు తరలించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని డీఎస్పీ ఎస్‌ మహాపాత్ర తెలిపారు.

మరిన్ని వార్తలు